Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాళికట్టే సమయానికి ఆ నిజం తెలిసింది.. వరుడు ఏం చేశాడంటే?

డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఓ మహిళ ఎనిమిది మందిని వివాహం చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. టెక్నాలజీ పెరిగినా అక్కడక్కడా కొత్త విధానంలో మోసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా కేరళకు చెందిన మహిళ ఎనిమిది యువక

Webdunia
మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (15:30 IST)
డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఓ మహిళ ఎనిమిది మందిని వివాహం చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది. టెక్నాలజీ పెరిగినా అక్కడక్కడా కొత్త విధానంలో మోసాలు పెరిగిపోతున్నాయి.

తాజాగా కేరళకు చెందిన మహిళ ఎనిమిది యువకులను ప్రేమ పేరిట మోసం చేసి డబ్బులు గుంజేసింది. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన షాలిని అనే మహిళ పత్రికలో తానొక వితంతువు అని ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటనలో తాను రెండో వివాహం చేసుకునేందుకు సుముఖంగా వున్నట్లు ప్రకటించింది.
 
ఈ ప్రకటన చూసిన యువకుడు షాలినితో మాట్లాడాడు. పెద్దల సమక్షంలో వివాహం కూడా నిశ్చయించుకున్నాడు. ఆమె మాటలను నమ్మిన యువకుడికి తాళికట్టే సమయానికి అసలు నిజం తెలిసింది. షాలిని వివాహం చేసుకునేందుకు సిద్ధమైన యువకుడి స్నేహితుడు కూడా ఆమె చేతిలో మోసపోయాడు. ఈ విషయం తెలుసుకున్న వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో షాలిని ఇదే తరహాలో పది మందికి పైగా వివాహం పేరిట మోసం చేసి.. వారి నుంచి భారీగా నగదు, నగలను దోచుకున్నట్లు తెలియవచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments