Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యూషన్‌కు వెళ్లిన బాలుడిపై టీచర్ వేధింపులు.. మద్యం ఇచ్చి..?

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2022 (17:05 IST)
ట్యూషన్‌కు వెళ్లిన విద్యార్థిపై చదువు చెప్పాల్సిన ఓ  మహిళా టీచర్ దారుణానికి ఒడిగట్టిన ఘటన సంచలనం రేపింది. కేరళలోని త్రిసూర్ సమీపంలోని మన్నుతి ప్రాంతంలోని ఓ పాఠశాలలో ఓ బాలుడు 10వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడిని చూడటానికి విద్యార్థి సాయంత్రం ట్యూషన్‌కి వెళ్లాడు
 
విద్యార్థిపై కన్నేసిన టీచర్.. మద్యం సేవిస్తూ ఆ బాలుడికి మద్యం ఇచ్చి వేధించాడు. ఆపై చదువుపై ఆ బాలుడు  ధ్యాస పెట్టలేదు. పరీక్షలు కూడా సరిగ్గా రాయలేదు. స్నేహితులతో సరిగ్గా మాట్లాడడం లేదు. 
 
తోటి ఉపాధ్యాయులు కౌన్సెలింగ్‌కు పిలిస్తే ఆ బాలుడు తనకు ఎదురైన అకృత్యాన్ని వెల్లడించలేదు. దీంతో షాక్‌కు గురైన ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ మహిళా టీచర్‌ను పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments