Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో విషాదం : అంబులెన్స్ డోర్లు జామ్.. రోగి మృతి

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2022 (16:34 IST)
కేరళ రాష్ట్రంలోని కోళికోడ్ జిల్లాలో ఓ విషాదం జరిగింది. విషమపరిస్థితుల్లో ఉన్న ఓ రోగిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. తీరా ఆస్పత్రికి వద్దకు వెళ్లిన తర్వాత అంబులెన్స్ డోర్లు తెరుచుకోలేదు. దీంతో 66 యేళ్ల రోగి అంబులెన్స్‌లోనే ప్రాణాలు విడిచాడు. 
 
కోయమోన్‌ అనే వ్యక్తి హోటల్‌ నుంచి బయటికి రాగానే ద్విచక్రవాహనం ఢీకొట్టింది. హైవే దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొట్టిందని చెబుతున్నారు. ఆయన్ను వెంటనే బాచ్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించింది. 
 
డాక్టర్ అతన్ని వేరే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో ఆయన్ను అంబులెన్స్‌కు మరో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకున్న తర్వాత ఆ అంబులెన్స్ డోర్లు తెరుచుకోలేదు. దాదాపు అరగంట పాటు అవి తెరుచుకోకపోవడంతో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి అంబులెన్స్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments