Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో విషాదం : అంబులెన్స్ డోర్లు జామ్.. రోగి మృతి

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2022 (16:34 IST)
కేరళ రాష్ట్రంలోని కోళికోడ్ జిల్లాలో ఓ విషాదం జరిగింది. విషమపరిస్థితుల్లో ఉన్న ఓ రోగిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. తీరా ఆస్పత్రికి వద్దకు వెళ్లిన తర్వాత అంబులెన్స్ డోర్లు తెరుచుకోలేదు. దీంతో 66 యేళ్ల రోగి అంబులెన్స్‌లోనే ప్రాణాలు విడిచాడు. 
 
కోయమోన్‌ అనే వ్యక్తి హోటల్‌ నుంచి బయటికి రాగానే ద్విచక్రవాహనం ఢీకొట్టింది. హైవే దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొట్టిందని చెబుతున్నారు. ఆయన్ను వెంటనే బాచ్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించింది. 
 
డాక్టర్ అతన్ని వేరే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో ఆయన్ను అంబులెన్స్‌కు మరో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకున్న తర్వాత ఆ అంబులెన్స్ డోర్లు తెరుచుకోలేదు. దాదాపు అరగంట పాటు అవి తెరుచుకోకపోవడంతో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి అంబులెన్స్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments