Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో విషాదం : అంబులెన్స్ డోర్లు జామ్.. రోగి మృతి

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2022 (16:34 IST)
కేరళ రాష్ట్రంలోని కోళికోడ్ జిల్లాలో ఓ విషాదం జరిగింది. విషమపరిస్థితుల్లో ఉన్న ఓ రోగిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. తీరా ఆస్పత్రికి వద్దకు వెళ్లిన తర్వాత అంబులెన్స్ డోర్లు తెరుచుకోలేదు. దీంతో 66 యేళ్ల రోగి అంబులెన్స్‌లోనే ప్రాణాలు విడిచాడు. 
 
కోయమోన్‌ అనే వ్యక్తి హోటల్‌ నుంచి బయటికి రాగానే ద్విచక్రవాహనం ఢీకొట్టింది. హైవే దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొట్టిందని చెబుతున్నారు. ఆయన్ను వెంటనే బాచ్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించింది. 
 
డాక్టర్ అతన్ని వేరే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో ఆయన్ను అంబులెన్స్‌కు మరో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకున్న తర్వాత ఆ అంబులెన్స్ డోర్లు తెరుచుకోలేదు. దాదాపు అరగంట పాటు అవి తెరుచుకోకపోవడంతో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి అంబులెన్స్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి డేటింగ్ వెళ్లివుంటేనా? : ఎమ్మా థాంప్సన్ షాకింగ్ కామెంట్స్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments