Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kerala: రెండు గంటల్లో ఆరు హత్యలు.. నలుగురి చంపేశాడు.. ఆపై ఏం చేశాడంటే? (video)

సెల్వి
మంగళవారం, 25 ఫిబ్రవరి 2025 (09:21 IST)
తిరువనంతపురంలో దారుణం చోటుచేసుకుంది. రెండు గంటల వ్యవధిలోనే ఏకంగా ఆరు హత్యలు జరగడం సంచలనానికి దారితీసింది. వివరాల్లోకి వెళితే.. అఫన్ అనే 23 ఏళ్ల యువకుడు తన సోదరుడు, నాన్నమ్మ, బాబాయ్, పిన్నితో పాటు ప్రేయసిని కూడా హతమార్చాడు. 
 
తల్లిపై సైతం దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ హత్యల అనంతరం అఫన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆరుగురిని చంపానంటూ చెప్పి లొంగిపోయాడు. ఆపై విషం తాగినట్లు పోలీసులకు చెప్పడంతో అతనిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
 
కాగా అఫన్ తన తండ్రితో కలిసి విదేశాల్లో వుంటున్నాడు. ఇటీవలే తన తల్లి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం తిరువనంతపురం వచ్చినట్లు పోలీసులు చెప్పారు. కాగా.. అఫన్ తన తండ్రితో కలిసి విదేశాల్లో ఉంటున్నాడు. ఇటీవలే తన తల్లి క్యాన్సర్ ట్రీట్ మెంట్ కోసం తిరువనంతపురం వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments