Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ జిల్లాలో అలజడి సృష్టించిన పులిని చంపేయాలంటూ సర్కారు ఆదేశం

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2023 (14:02 IST)
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో ఓ పులి అలజడి సృష్టించింది. శనివారం ఓ రైతుపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేరళ ప్రభుత్వం ఆ పులిని చంపేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. మృతి చెందిన రైతును వయనాడ్‌కు చెందిన ప్రకాశ్‌గా గుర్తించగా వయసు 36 సంవత్సరాలు. శనివారం పొలంలోకి పచ్చిగడ్డి కోసం వెళ్లగా, పులి దాడి చేసింది. 
 
ఈ దాడిలో ప్రకాశ్ మృతి చెందిడంతో అతని శరీరంలో సగ భాగాన్ని ఆరగించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని తరలించవద్దంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనపై స్పందించిన స్థానికులు... ఆ పులిని చంపేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. 
 
అయితే, ఆ పులి మ్యాన్ ఈటర్ అవునా కాదా అనే విషయాన్ని ధృవీకరించుకోవాలని సూచించింది. ఆ పులి మ్యాన్ ఈటర్ అని తేలిన తర్వాత దానిని అదుపులోకి తీసుకోలేకపోతే, దానిని చంపేయాలి" అని పేర్కొంది. ప్రస్తుతం దాని జాడ గుర్తించేందుకు పలు ప్రాంతాల్లో అటవీ శాఖ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ జనవరిలో కూడా వయనాడ్‌లో ఈ తరహా ఘటనే జరిగింది. అపుడు కూడా పులి దాడి చేసిన ఘటనలో 52 యేళ్ల రైతు ప్రాణాలు కోల్పోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments