Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో రోజుకి 30 వేల కోవిడ్ కేసులు: జనవరి 31 నుంచి నో కర్ఫ్యూ, ఎందుకంటే?

Webdunia
శనివారం, 29 జనవరి 2022 (17:27 IST)
ప్రతిరోజూ కర్నాకటలో 30 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదవతున్నాయి. కనీసం 50 మంది చనిపోతున్నారు. ఐతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) నివేదిక ఆధారంగా నైట్ కర్ఫ్యూ, ఇతర ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం శనివారం ప్రకటించింది. బెంగళూరు నగరంలో 1-9 తరగతుల వరకు పాఠశాలలను ఆఫ్‌లైన్‌లో నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించింది.
 
 
రెవెన్యూ మంత్రి ఆర్ అశోక్ మీడియాతో మాట్లాడుతూ, రికవరీ రేటు పెరుగుదల కారణంగా జనవరి 31 నుండి రాత్రిపూట కర్ఫ్యూను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. రికవరీ రేట్లు పెరుగుతున్నాయనీ, ఈసారి తీవ్రత తక్కువగా ఉందన్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, పబ్‌లు, రెస్టారెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి సీటింగ్ కెపాసిటీతో పనిచేయగలవని ఆయన చెప్పారు.

 
సినిమా హాళ్లు. మల్టీప్లెక్స్‌లు 50 శాతం సామర్థ్యంతో పనిచేయడానికి అనుమతించబడ్డాయని అన్నారు. వివాహాలు 300 మందితో బహిరంగ వేదికలలో, 200 మంది క్లోజ్డ్ ప్లేస్‌లో నిర్వహించవచ్చు. రోజువారీ ఆచారాల కోసం మతపరమైన ప్రదేశాలు తెరవబడతాయి. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం ప్రజలను అనుమతిస్తామని ఆయన తెలిపారు. స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, స్పోర్ట్స్ స్టేడియాలు 50 శాతం సామర్థ్యంతో పనిచేయగలవన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments