Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వయంగా స్నానం చేయిస్తేనే పూజ ఫలిస్తుంది.. మహిళపై పూజారి రేప్

శాంతిపూజ పేరుతో ఒక మహిళపై పూజారి ఒకరు అత్యాచారం చేశాడు. కర్నాటక రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... తుమకూరు జిల్లాలోని తురువెకెరె తాలూకా అళ్ళాలసంద్ర గ్రామానికి చెందిన వ్యక్తి.. ఇంట్

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (09:31 IST)
శాంతిపూజ పేరుతో ఒక మహిళపై పూజారి ఒకరు అత్యాచారం చేశాడు. కర్నాటక రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... తుమకూరు జిల్లాలోని తురువెకెరె తాలూకా అళ్ళాలసంద్ర గ్రామానికి చెందిన వ్యక్తి.. ఇంట్లో అశాంతి నెలకొందని భావించి, స్థానికంగా ఉండే ఓ పూజారిని సంప్రదించాడు. దీంతో ఆ పూజారి ఇంటికి వచ్చి నలుదిక్కులు పరిశీలించాడు. ఇంట్లో శాంతి పూజ చేస్తే సరిపోతుందని చెప్పడంతో ఆ యజమాని నమ్మాడు. 
 
అయితే, భర్తను, కుమారుడిని పూజ గదిలో కూర్చోబెట్టి గృహిణిని స్నానం చేసి రావాలని కోరాడు. తానే స్నానం చేయిస్తానని లేకపోతే పూజ ఫలించదని నమ్మబలికాడు. ఆ తర్వాత ఆ మహిళను స్నాల గదిలోకి తీసుకెళ్లి... స్నానం చేయిస్తూ ఆమెపై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. దీంతో గట్టిగా ఆమె కేకలు వేయడంతో పారిపోయే ప్రయత్నం చేశాడు. 
 
దీంతో పూజారి మహేష్‌ను పట్టుకున్న గ్రామస్తులు పంచాయితీ నిర్వహించి రూ.5 లక్షల జరిమానా విధించారు. అయితే జరిమానా చెల్లించకపోవడంతో గ్రామస్తులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments