Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను వేధించిన భార్య.. ముగ్గురు పిల్లలతో ఆత్మహత్యాయత్నం..

Webdunia
శనివారం, 20 ఆగస్టు 2022 (11:23 IST)
కర్ణాటకలో అక్రమ సంబంధం దారుణానికి దారి తీసింది. వివరాల్లోకి వెళ్లితే.. రాష్ట్రంలోని తుమకూరులోని పీహెచ్ కాలనీలో సమీవుల్ల (45) అతనికి భార్య ముగ్గురు పిల్లలున్నారు. అయితే తన భార్య, ఆమె మిత్రుడితో ప్రేమలో పడింది. ఈ విషయం సమీవుల్లకు తెలియడంతో అతని భార్య తమ ప్రియుడితో జంప్ అయ్యింది. 
 
అంతటితో ఆగకుండా తమ పిల్లలకు వీడియో కాల్ చేస్తూ.. మాజీ భర్తను వెకిలిగా మాటలు అనేది. దీంతో ఆమాటలు తట్టుకోలేని సమీవుల్ల తమ ముగ్గురు పిల్లలతో ఆత్మహత్యాయత్నం చేశాడు.
 
సమీవుల్ల మరణించగా, ముగ్గురు పిల్లలు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక తన భార్య కారణంగానే సమీవుల్ల ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలియడంతో పోలీసులు సమీవుల్ల భార్యపై కేసునమోదు చేసి విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments