Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ 5 రాష్ట్రాల నుంచి ఎవ్వరూ రావద్దంటున్న కర్నాటక

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (23:24 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో తమ రాష్ట్ర ప్రజల కోసం కర్నాటక ప్రభుత్వం కొన్ని నియమాలు సూచించింది. ఇతర రాష్ట్రాల నుండి తమ రాష్ట్రానికి వలస రావడం వల్ల రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నదని తెలిపింది.
 
కరోనా కేసులో ఎక్కువగా వున్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వారిని కర్నాటకకు రాకూడదని విజ్ఞప్తి చేశారు. ఈ రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లు, విమానాల రాకపోకలను నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి కొన్ని రోజులు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని తెలిపింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments