Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ 5 రాష్ట్రాల నుంచి ఎవ్వరూ రావద్దంటున్న కర్నాటక

Webdunia
గురువారం, 4 జూన్ 2020 (23:24 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో తమ రాష్ట్ర ప్రజల కోసం కర్నాటక ప్రభుత్వం కొన్ని నియమాలు సూచించింది. ఇతర రాష్ట్రాల నుండి తమ రాష్ట్రానికి వలస రావడం వల్ల రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నదని తెలిపింది.
 
కరోనా కేసులో ఎక్కువగా వున్న మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వారిని కర్నాటకకు రాకూడదని విజ్ఞప్తి చేశారు. ఈ రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లు, విమానాల రాకపోకలను నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడికి కొన్ని రోజులు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments