Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర కర్ణాటకలో ప్రకంపనలు: రిక్టర్‌ స్కేల్‌పై 3.6గా తీవ్రత

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (22:20 IST)
ఉత్తర కర్ణాకటలోని పలు ప్రాంతాల్లో బుధవారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 3.6 తీవ్రతతో భూమి కంపించిందని విజయపుర జిల్లా అధికారులు తెలిపారు. ఉదయం 10.29 గంటల సమయంలో విజయపురలోని ధనరంగిలో ప్రకంపనలు వచ్చాయని కర్ణాటక ప్రకృతి విపత్తు పర్యవేక్షణ కేంద్రం పేర్కొంది. విజయపురలోని ధనరంగికి వాయువ్యంగా 2.9 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలిపింది. 
 
అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు ఏడుసార్లు భూకంపాలు సంభవించడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇంతకు ముందు బీదర్‌, కలబురిగిలో ప్రకంపనలు వచ్చాయి. ఈ క్రమంలో వరుస భూకంపాలపై అధ్యయనం చేసేందుకు భూగర్భ శాస్త్రవేత్తల బృందాన్ని పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments