Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ పార్టీకి జై కొట్టిన స్వతంత్ర అభ్యర్థి లతా మల్లికార్జున

Webdunia
సోమవారం, 15 మే 2023 (08:20 IST)
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగించింది. అయితే, ఈ ఎన్నికల్లో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకపోవడంతో కొందరు ఎన్నికల్లో రెబెల్స్‌గా పోటీ చేస్తున్నారు. ఇలాంటివారిలో లతా మల్లికార్జున ఒకరు. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. హరపనహళ్ళిలో బీజేపీ సీనియర్ నేత గాలి కరుణాకర్ రెడ్డి ప్రత్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ ర్వాత ఆమె ఆదివారం బెంగుళూరులో కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య కలిసి సత్కరించారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ తనకు టిక్కెట్ నిరాకరించినా రాజకీయ మనుగడ కోసం సతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాల్సి వచ్చిందన్నారు. అయితే, పార్టీకి మాత్రం విధేయురాలిగానే ఉంటానని చెప్పారు. లత తండ్రి, దివంగత ఎంపీ ప్రకాశ్‌కు స్వచ్ఛ రాజకీయ నేతగా మంచి పేరుంది. 
 
మరోవైపు, ఈ ఎన్నికల్లో గెలిచిన నలుగురు స్వతంత్ర అభ్యర్థుల్లో మేలుకొంటె నుంచి కాంగ్రెస్ అండతో విజయం సాధించిన దర్శన్ కూడా ఆ పార్టీకి మద్దతు ప్రకటించారు. దీంతో కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి మొత్తం బలం 137కు పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments