కర్నాటక మంత్రి రాసలీలల కేసు: యువతి ఆచూకీ లేదు, సూసైడ్ చేస్కుంటానంటూ వీడియో

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (16:02 IST)
కర్నాటక మంత్రి రాసలీలల కేసు ట్విస్టులపై ట్విస్టుల్లా నడుస్తోంది. మంత్రి జార్కిహోలి తనకు ఆ వీడియోతో ఎలాంటి సంబంధం లేదని తేల్చేసారు. ఎవరో మార్ఫింగ్ చేసి ఆ వీడియోను వదిలారంటూ ఆరోపించారు.
 
మరోవైపు రాసలీలల వీడియోలో కనబడిన యువతి తన తల్లిదండ్రులతో ఫోనులో మాట్లాడింది. టీవీలో వీడియో చూసినప్పుడు తండ్రి ఆమెను కాంటాక్ట్ చేసాడు. టీవీలో ఓ వీడియో వస్తోందనీ, ఆ వీడియోలో కనబడుతున్న యువతి అచ్చం నీలాగే వుందంటూ ఫోన్ చేసారు. దాంతో ఆ యువతి అందులో కనబడేది నేను కాదనీ, నేను ఏ తప్పు చేయలేదని చెప్పింది. మరోసారి కాల్ చేసి... నేను క్షేమంగానే వున్నాను, నన్ను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించవద్దని చెప్పి ఫోన్ స్విచాఫ్ చేసింది.
 
ఆ తర్వాత ఆమె ఆచూకీ లేదు. గత వారం సదరు యువతి తన ప్రాణాలకు ముప్పు వుందనీ, ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాలనీ, లేదంటే తను ఆత్మహత్య చేసుకుంటానంటూ వీడియో పంపింది. ఆ వీడియోను ప్రసారం చేయడంతో తన పరువు పోయిందనీ, తన కుటుంబ సభ్యులు ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్య యత్నం చేసారనీ, నేను మూడునాలుగుసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు వీడియోలో తెలిపింది. దీనితో ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసులు ఈ కేసు గురించి దర్యాప్తును తీవ్రతరం చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం