Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమానించే వ్యక్తి మృతి చెందడంతో సూసైడ్ చేసుకున్న వివాహిత

Webdunia
బుధవారం, 15 మే 2019 (09:32 IST)
మహిళలకు సెంటిమెంట్ ఎక్కువ. చిన్నపాటి విషయాలకే వారు సెంటిమెంట్‌కు గురవుతుంటారు. తాజాగా తనను అభిమానించే వ్యక్తి ఒకరు చనిపోవడాన్ని తట్టుకోలేని ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కర్ణాటక రాష్ట్రంలోని మజరాహోసహళ్లి గ్రామానికి చెందిన పుట్టరాజు అనే వ్యక్తి భార్య పుష్పలత. ఈమెను అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అమితంగా అభిమానించేవాడు. అయితే, ఆ వ్యక్తి రెండు రోజుల క్రితం చనిపోయాడు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి పుష్పలత ఆహారపానీయాలు ముట్టుకోకుండా దిగాలుగా ఇంట్లోనే కూర్చొండిపోయింది. 
 
ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పుష్పలత ఉరివేసుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉండగా, భర్త పుట్టరాజు స్థానికంగా ఉండే ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. కన్నడ భాషా సంఘాల ఆధ్వర్యాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించే పుష్పలత ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments