Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిమానించే వ్యక్తి మృతి చెందడంతో సూసైడ్ చేసుకున్న వివాహిత

Webdunia
బుధవారం, 15 మే 2019 (09:32 IST)
మహిళలకు సెంటిమెంట్ ఎక్కువ. చిన్నపాటి విషయాలకే వారు సెంటిమెంట్‌కు గురవుతుంటారు. తాజాగా తనను అభిమానించే వ్యక్తి ఒకరు చనిపోవడాన్ని తట్టుకోలేని ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కర్ణాటక రాష్ట్రంలోని మజరాహోసహళ్లి గ్రామానికి చెందిన పుట్టరాజు అనే వ్యక్తి భార్య పుష్పలత. ఈమెను అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అమితంగా అభిమానించేవాడు. అయితే, ఆ వ్యక్తి రెండు రోజుల క్రితం చనిపోయాడు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి పుష్పలత ఆహారపానీయాలు ముట్టుకోకుండా దిగాలుగా ఇంట్లోనే కూర్చొండిపోయింది. 
 
ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పుష్పలత ఉరివేసుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉండగా, భర్త పుట్టరాజు స్థానికంగా ఉండే ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. కన్నడ భాషా సంఘాల ఆధ్వర్యాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించే పుష్పలత ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments