Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా టీచర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు.. ఎక్కడ.. ఎందుకు?

తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఓ మహిళా టీచర్ విద్యార్థుల కళ్ళ ఎదుటే మంటల్లో కాలిపోయింది. దీనికి కారణం.. ఓ వ్యక్తి తరగతి గదిలోనే ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. బెంగళూరు మహానగర శివారు

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2017 (09:03 IST)
తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న ఓ మహిళా టీచర్ విద్యార్థుల కళ్ళ ఎదుటే మంటల్లో కాలిపోయింది. దీనికి కారణం.. ఓ వ్యక్తి తరగతి గదిలోనే ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. బెంగళూరు మహానగర శివారు మాగడి ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన కర్ణాటకలో పెను కలకలం రేపుతోంది. 
 
దీనిపై బ్యాదరహల్లి పోలీసులు వెల్లడించిన వివరాలన మేరకు.. సునంద (50) అనే మహిళా ఉపాధ్యాయురాలు బుధవారం మధ్యాహ్నం తరగతి గదిలోని విద్యార్థులకు పాఠం చెబుతుండగా రేణుకారాధ్య అనే వ్యక్తి తరగతి గదిలోకి చొరబడి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. విద్యార్థులు, టీచర్లు, ఇతర సిబ్బంది వేగంగా స్పందించి, మంటలు ఆర్పేసి, హుటాహుటీన ఆసుపత్రిలో చేర్చారు. 
 
ఆమెకు వైద్య చికిత్స అందిస్తున్న సుకందకట్టె ప్రభుత్వాసుపత్రి వైద్యులు మాట్లాడుతూ... ఆమెకు 50 శాతం గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి ఆమెకు చికిత్స అందిస్తున్నామని అన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments