Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురూ అమ్మాయిలే.. వారసుడు కావాలని భార్యనే చంపేశాడు..

తన భార్య మగపిల్లాడిని కనలేదనే కోపంతో భర్తే భార్య పట్ల కిరాతకంగా వ్యవహరించాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోలార్ జిల్లా, మలరు తాలూకా దొడ్డకడతురు‌ చెందిన విజయ్ కుమార్ ర

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (18:40 IST)
తన భార్య మగపిల్లాడిని కనలేదనే కోపంతో భర్తే భార్య పట్ల కిరాతకంగా వ్యవహరించాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోలార్ జిల్లా, మలరు తాలూకా దొడ్డకడతురు‌ చెందిన విజయ్ కుమార్ రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు.

విజయ్‌కు మంజుల అనే మహిళతో 11 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. విజయ్ తనకు కుమారుడు కావాలని నిత్యం వేధించేవాడు.
 
తనకు వారసుడిగా కావాలన్నాడు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ గొడవ భార్యపై దాడికి దారితీసింది. విజయ్ తీవ్ర ఆగ్రహానికి గురై భార్య మంజులను కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలకు గురైన మంజుల పెద్దగా అరవడంతో స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments