Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటక బ్యాంకు ఉద్యోగులకు షాక్.. ఏమైంది?

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2023 (16:24 IST)
కర్ణాటకలో విధులు నిర్వర్తించే బ్యాంకు ఉద్యోగులకు షాక్ తప్పలేదు. ఇకపై కన్నడలోనే మాట్లాడాల్సి వుంటుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. 
 
మరికొన్ని రోజుల్లో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయవచ్చని కన్నడ డెవలప్‌మెంట్‌ అథారిటీ కార్యదర్శి సంతోశ్‌ హంగల్‌ తెలిపారు. 
 
ఇతర భాషల్లో బ్యాంకు ఉద్యోగులు మాట్లాడుతుండటంతో ఇబ్బందులకు గురవుతున్నట్టు.. కర్ణాటక వాసులు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే కర్ణాటక వాసులు బ్యాంకు ఉద్యోగులు కన్నడ భాషలో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments