Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటక బ్యాంకు ఉద్యోగులకు షాక్.. ఏమైంది?

Webdunia
శనివారం, 9 సెప్టెంబరు 2023 (16:24 IST)
కర్ణాటకలో విధులు నిర్వర్తించే బ్యాంకు ఉద్యోగులకు షాక్ తప్పలేదు. ఇకపై కన్నడలోనే మాట్లాడాల్సి వుంటుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. 
 
మరికొన్ని రోజుల్లో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయవచ్చని కన్నడ డెవలప్‌మెంట్‌ అథారిటీ కార్యదర్శి సంతోశ్‌ హంగల్‌ తెలిపారు. 
 
ఇతర భాషల్లో బ్యాంకు ఉద్యోగులు మాట్లాడుతుండటంతో ఇబ్బందులకు గురవుతున్నట్టు.. కర్ణాటక వాసులు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే కర్ణాటక వాసులు బ్యాంకు ఉద్యోగులు కన్నడ భాషలో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజు గాని సవాల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం : డింపుల్ హయతి, రాశీ సింగ్

AM Ratnam: హరి హర అంటే విష్ణువు, శివుడు కలయిక - ఇది కల్పితం, జీవితకథ కాదు : నిర్మాత ఎ.ఎం. రత్నం

పెద్ద నిర్మాతను ఏడిపించిన సీనియర్ జర్నలిస్టు - ఛాంబర్ చర్య తీసుకుంటుందా?

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments