Webdunia - Bharat's app for daily news and videos

Install App

8వ తరగతి చదివిన ఎమ్మెల్యేకు ఉన్నత విద్యాశాఖ...

ఎనిమిదో తరగతి చదవిన నేతకు ఉన్నత విద్యాశాఖను కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కట్టబెట్టారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. దీనిపై సీఎం కుమార స్వామి స్పందించారు.

Webdunia
ఆదివారం, 10 జూన్ 2018 (12:11 IST)
ఎనిమిదో తరగతి చదవిన నేతకు ఉన్నత విద్యాశాఖను కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కట్టబెట్టారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. దీనిపై సీఎం కుమార స్వామి స్పందించారు. కేవలం ఎనిమిదో తరగతి చదివిన వ్యక్తికి ఉన్నత విద్యాశాఖను అప్పగించడంలో తప్పేమీ లేదన్నారు. బీఎస్సీ చదివిన తాను సీఎంగా పని చేస్తున్నానని గుర్తుచేశారు.
 
ఇటీవలి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాముండేశ్వరి స్థానం నుంచి మాజీ సీఎం సిద్ధరామయ్యను ఓడించి జెయింట్ కిల్లర్‌గా పేరొంచిన జేడీఎస్ నేత జీటీ దేవెగౌడను కుమారస్వామి తన క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి శాఖల కేటాయింపుల్లో భాగంగా జీటీ దేవెగౌడకు ఉన్నత విద్యాశాఖను అప్పగించారు.
 
దీనిపై కలత చెందిన జీటీ దేవెగౌడ.. తాను మంత్రిగా పని చేయడానికి ఉన్నత విద్యాశాఖ కంటే చిన్న తరహా నీటిపారుదల శాఖ మెరుగైందన్నారు. ఆయన వ్యాఖ్యలను సీఎం కుమారస్వామి కొట్టి వేశారు. శాఖల కేటాయింపుల మీద అసమ్మతిపై సీఎం స్పందిస్తూ కొందరు వ్యక్తులు కొన్ని శాఖల్లోనే పని చేయాలని కోరుకుంటారు. కానీ ప్రతి శాఖలోనూ సమర్థవంతంగా పని చేసేందుకు అవకాశం ఉన్నది అని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments