Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి మండపాల్లో మార్షల్స్.. ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు!!

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (08:47 IST)
కర్నాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ విజృంభిస్తోంది. ఈ వైరస్ మరింతగా వ్యాపించకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇందులోభాగంగా, కర్నాటక ప్రభుత్వం కూడా అప్రమత్తమై, కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఇలాంటి నిర్ణయాల్లో ఇకపై పెళ్లి మండపాల్లో కాపలా కోసం మార్షల్స్‌ను పెట్టనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కడా కూడా జనాభా 500 దాటకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకన్నట్లు తెలిపింది. 
 
ఇదే అంశంపై ఆ రాష్ట్ వైద్య ఆరోగ్య శాఖామంత్రి కె.సుధాకర్ మాట్లాడుతూ.. కరోనా మళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. '500కు మించి జనాభా ఎక్కడా చేరడానికి వీల్లేదు. అంతేకాదు ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఫేస్ మాస్క్ వినియోగించాలి' అని సుధాకర్ పేర్కొన్నారు.

 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments