Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి మండపాల్లో మార్షల్స్.. ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు!!

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (08:47 IST)
కర్నాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ విజృంభిస్తోంది. ఈ వైరస్ మరింతగా వ్యాపించకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇందులోభాగంగా, కర్నాటక ప్రభుత్వం కూడా అప్రమత్తమై, కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఇలాంటి నిర్ణయాల్లో ఇకపై పెళ్లి మండపాల్లో కాపలా కోసం మార్షల్స్‌ను పెట్టనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కడా కూడా జనాభా 500 దాటకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకన్నట్లు తెలిపింది. 
 
ఇదే అంశంపై ఆ రాష్ట్ వైద్య ఆరోగ్య శాఖామంత్రి కె.సుధాకర్ మాట్లాడుతూ.. కరోనా మళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. '500కు మించి జనాభా ఎక్కడా చేరడానికి వీల్లేదు. అంతేకాదు ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఫేస్ మాస్క్ వినియోగించాలి' అని సుధాకర్ పేర్కొన్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments