Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి మండపాల్లో మార్షల్స్.. ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు!!

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (08:47 IST)
కర్నాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ విజృంభిస్తోంది. ఈ వైరస్ మరింతగా వ్యాపించకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇందులోభాగంగా, కర్నాటక ప్రభుత్వం కూడా అప్రమత్తమై, కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఇలాంటి నిర్ణయాల్లో ఇకపై పెళ్లి మండపాల్లో కాపలా కోసం మార్షల్స్‌ను పెట్టనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఎక్కడా కూడా జనాభా 500 దాటకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకన్నట్లు తెలిపింది. 
 
ఇదే అంశంపై ఆ రాష్ట్ వైద్య ఆరోగ్య శాఖామంత్రి కె.సుధాకర్ మాట్లాడుతూ.. కరోనా మళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. '500కు మించి జనాభా ఎక్కడా చేరడానికి వీల్లేదు. అంతేకాదు ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఫేస్ మాస్క్ వినియోగించాలి' అని సుధాకర్ పేర్కొన్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ రెండో భాగంగా చిత్రం విడుదల తేదీ మార్పు

Peddi: జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో మైసూర్‌లో రామ్ చరణ్ పెద్ది సాంగ్ షూటింగ్

నాగ చైతన్య, కార్తీక్ దండు చిత్రంలో లాపతా లేడీస్ ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments