Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధుకు గవర్నర్ నోటీసులు - మంత్రివర్గం కీలక నిర్ణయం!!

సెల్వి
శుక్రవారం, 2 ఆగస్టు 2024 (12:57 IST)
కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి థావర్ చంద్ గెహ్లాట్ నోటీసులు జారీచేశారు. దీన్ని కర్నాటక మంత్రివర్గం తీవ్రంగా తప్పుబట్టింది. గవర్నర్ పంపిన నోటీసులను తక్షణం వెనక్కి తీసుకోవాలని కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మైసూర్ నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) సంస్థ ఇంటి స్థలాల కేటాయింపు అవినీతి వ్యవహరాలంలో సీఎం సిద్ధరామయ్యకు గవర్నర్ గెహ్లాట్ నోటీసులు జారీ చేయడం ఆ రాష్ట్ర రాజకీయవర్గాల్లో తీవ్ర సంచలనంగా మారిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య లేకుండానే ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అధ్యక్షతన ఆ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం విధాన సభలో జరిగింది. ఇందులో సీఎంకు గవర్నర్ నోటీలు జారీచేయడాన్ని తప్పుబడుతూ తక్షణం ఆ నోటీసులను వెనక్కి తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments