కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధుకు గవర్నర్ నోటీసులు - మంత్రివర్గం కీలక నిర్ణయం!!

సెల్వి
శుక్రవారం, 2 ఆగస్టు 2024 (12:57 IST)
కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి థావర్ చంద్ గెహ్లాట్ నోటీసులు జారీచేశారు. దీన్ని కర్నాటక మంత్రివర్గం తీవ్రంగా తప్పుబట్టింది. గవర్నర్ పంపిన నోటీసులను తక్షణం వెనక్కి తీసుకోవాలని కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మైసూర్ నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) సంస్థ ఇంటి స్థలాల కేటాయింపు అవినీతి వ్యవహరాలంలో సీఎం సిద్ధరామయ్యకు గవర్నర్ గెహ్లాట్ నోటీసులు జారీ చేయడం ఆ రాష్ట్ర రాజకీయవర్గాల్లో తీవ్ర సంచలనంగా మారిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య లేకుండానే ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అధ్యక్షతన ఆ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం విధాన సభలో జరిగింది. ఇందులో సీఎంకు గవర్నర్ నోటీలు జారీచేయడాన్ని తప్పుబడుతూ తక్షణం ఆ నోటీసులను వెనక్కి తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments