Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - 20 మంది జలసమాధి

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (13:44 IST)
కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 30 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి అదుపుతప్పి కాల్వలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది జలసమాధి అయ్యారు. ఈ విషాదం మాండ్యా జిల్లాలోని కనగణమరడి గ్రామంలోని నీటి కాల్వలో పడిపోయింది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే కావడం గమనార్హం. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మాండ్యా నుంచి పాండవపుర వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సు కనగణమరడి గ్రామంలో అదుపుతప్పి కావేరీ నది వీసీ కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో బస్సు పూర్తిగా నీటమునిగిపోయింది. ఈ ఘటనలో పాఠశాల విద్యార్థులు సహా 20 మంది మృతిచెందారు. ఈ మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. 
 
సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. కొందరిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదానికి డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments