Webdunia - Bharat's app for daily news and videos

Install App

#KarnatakaElectionResults2018 : కాంగ్రెస్ "ముక్త్ భారత్" తథ్యమా?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన "కాంగ్రెస్ ముక్త్ భారత్" పిలుపు సార్ధకమయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక్కో రాష్ట్రంలో అధికారంలో కోల్పోతూ వస్తోంది. అదేసమయంలో భారతీయ జనతా పార్టీ ఒక్కో

Webdunia
మంగళవారం, 15 మే 2018 (12:40 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన "కాంగ్రెస్ ముక్త్ భారత్" పిలుపు సార్ధకమయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక్కో రాష్ట్రంలో అధికారంలో కోల్పోతూ వస్తోంది. అదేసమయంలో భారతీయ జనతా పార్టీ ఒక్కో రాష్ట్రంలో పాగా వేస్తూ వస్తోంది. ఫలితంగా బీజేపీ పాలిత రాష్ట్రాల సంఖ్య 21కు చేరగా, కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితమైంది. ఇతరులు మరో ఐదు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు.
 
ప్రస్తుతం దేశంలో మొత్తం 29 రాష్ట్రాలు ఉంటే వాటిలో బీజేపీ 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయా, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్ (ఎన్డీయే), గోవా, కర్ణాటక రాష్ట్రాలు బీజేపీ ఖాతాలో చేరిపోయాయి. 
 
ఇకపోతే, కాంగ్రెస్ ఖాతాలో పంజాబ్, మిజోరం రాష్ట్రాలు మాత్రమే ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, తమిళనాడులో అన్నాడీఎంకే, కేరళలో సీపీఎం (లెఫ్ట్), వెస్ట్ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, ఒడిషాలో బిజూ జనతాదళ్ పార్టీలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

తర్వాతి కథనం
Show comments