Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకలదాకా మద్యం సేవించాడు.. చివరకు దాన్ని కోసేసుకున్నాడు...

కర్ణాటకకు చెందిన ఓ తాగుబోతు పీకల వరకు మద్యం సేవించాడు. ఆ మద్యం మత్తులో ఏం పని చేస్తున్నాడో తెలియక.. తన మర్మాంగాన్ని కోసేసుకున్నాడు. ఈ వింత ఘటన కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లాలో జరిగింది. తాజాగా వె

Webdunia
సోమవారం, 3 సెప్టెంబరు 2018 (08:39 IST)
కర్ణాటకకు చెందిన ఓ తాగుబోతు పీకల వరకు మద్యం సేవించాడు. ఆ మద్యం మత్తులో ఏం పని చేస్తున్నాడో తెలియక.. తన మర్మాంగాన్ని కోసేసుకున్నాడు. ఈ వింత ఘటన కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
జిల్లాలోని బసవనబాగేవాడి తాలూకా ఇవనగి గ్రామానికి చెందిన రాజకుమార కుంబార(40) అనే వ్యక్తి ఆదివారం కావడంతో ఫుల్లుగా మద్యం సేవించాడు. ఆ తర్వాత ఏం చేస్తున్నాడో కూడా తెలియని మత్తులో తన మర్మాంగాన్ని కోసేసుకున్నాడు. 
 
ఈ విషయాన్ని గమనించిన ఇతర మద్యంబాబులతో పాటు.. స్థానికులు ఆయన్ను హుటాహుటిన విజయపురలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణానికి వచ్చిన ముప్పేమీ లేదని చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments