Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీకలదాకా మద్యం సేవించాడు.. చివరకు దాన్ని కోసేసుకున్నాడు...

కర్ణాటకకు చెందిన ఓ తాగుబోతు పీకల వరకు మద్యం సేవించాడు. ఆ మద్యం మత్తులో ఏం పని చేస్తున్నాడో తెలియక.. తన మర్మాంగాన్ని కోసేసుకున్నాడు. ఈ వింత ఘటన కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లాలో జరిగింది. తాజాగా వె

Webdunia
సోమవారం, 3 సెప్టెంబరు 2018 (08:39 IST)
కర్ణాటకకు చెందిన ఓ తాగుబోతు పీకల వరకు మద్యం సేవించాడు. ఆ మద్యం మత్తులో ఏం పని చేస్తున్నాడో తెలియక.. తన మర్మాంగాన్ని కోసేసుకున్నాడు. ఈ వింత ఘటన కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
జిల్లాలోని బసవనబాగేవాడి తాలూకా ఇవనగి గ్రామానికి చెందిన రాజకుమార కుంబార(40) అనే వ్యక్తి ఆదివారం కావడంతో ఫుల్లుగా మద్యం సేవించాడు. ఆ తర్వాత ఏం చేస్తున్నాడో కూడా తెలియని మత్తులో తన మర్మాంగాన్ని కోసేసుకున్నాడు. 
 
ఈ విషయాన్ని గమనించిన ఇతర మద్యంబాబులతో పాటు.. స్థానికులు ఆయన్ను హుటాహుటిన విజయపురలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణానికి వచ్చిన ముప్పేమీ లేదని చెప్పాడు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments