Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాత చేతులో నుంచి జారిపడిన ఆరునెలల పాప..టెర్రస్ పైకి తీసుకెళ్తుండగా?

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (09:39 IST)
ఓ తాత మనవరాలిని ఎత్తుకుని భవనం టెర్రస్ పైకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ చిన్నారి చేతులోంచి జారిపడింది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుంది.
 
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు నగరంలోని రాజాజీనగర్‌ మారుతీ లేఅవుట్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లైన ప్రియాంక, వినయ్ దంపతులు నివాసముంటున్నారు. వీరికి అన్వీ అనే ఆరు నెలల కూతురు ఉంది. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో ఖాళీగా ఉండటంతో వినయ్ దంపతులు ఇంటిని శుభ్రం చేయాలనుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో పాపను టెర్రస్‌పైకి తీసుకెళ్లి ఆడించమని వినయ్ తన తండ్రికి సూచించాడు. దీంతో వినయ్ తండ్రి మనవరాలిన తీసుకుని పైకి వెళ్తుండగా ప్రమాదవశాత్తు పాప చేతుల్లోంచి జారిపడింది. 
 
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా వారు మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. మరో ఆస్పత్రికి తరలిస్తుండా పాప మార్గమధ్యలోనే మృతిచెందింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments