Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో పాటు ప్రియురాలితో ఒకే మంచాన్ని పంచుకున్న టీచర్.. చివరికి?

Webdunia
గురువారం, 13 జూన్ 2019 (15:01 IST)
భార్యతో పాటు ప్రియురాలితో ఒకే గదిలో గడపాలనుకున్నాడు.. ఓ టీచర్. చివరికి ఏమైందంటే..? కన్యాకుమారి జిల్లాకు చెందిన ఫ్రాంక్లిన్ రాజస్థాన్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య పునీత. ఈ దంపతులకు ఆరేళ్ల కుమార్తె వుంది. ఫ్రాంక్లిన్ రాజస్థాన్‌లో ఉద్యోగం చేస్తుండటంతో కన్యాకుమారికి సెలవుల్లో ఇంటికి వచ్చేవాడు. అలా తన ఎదురింటి అమ్మాయితో అతనికి అక్రమ సంబంధం ఏర్పడింది. 
 
ఈ సంబంధాన్ని పునీత కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముగ్గురూ శారీరకంగా కలిశారు. అయితే ఈ ముగ్గురు.. శారీరకంగా కలవడంపై అందరికీ తెలియరావడం.. వారిపై హేళనగా మాట్లాడటం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ముగ్గురు.. కుమార్తెతో పాటు ఓ ప్రైవేట్ లాడ్జిలో గదిని బుక్ చేసుకున్నారు. 
 
అయితే గది ఉదయం పూట తెరవకపోవడంతో.. లాడ్జి సిబ్బంది గదిని ఓపెన్ చేసి చూసి షాకయ్యారు. ఆ గదిలో నలుగురు విషం తాగి.. స్పృహతప్పి పడిపోయారు. వీరిని హోటల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments