Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యతో పాటు ప్రియురాలితో ఒకే మంచాన్ని పంచుకున్న టీచర్.. చివరికి?

Webdunia
గురువారం, 13 జూన్ 2019 (15:01 IST)
భార్యతో పాటు ప్రియురాలితో ఒకే గదిలో గడపాలనుకున్నాడు.. ఓ టీచర్. చివరికి ఏమైందంటే..? కన్యాకుమారి జిల్లాకు చెందిన ఫ్రాంక్లిన్ రాజస్థాన్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య పునీత. ఈ దంపతులకు ఆరేళ్ల కుమార్తె వుంది. ఫ్రాంక్లిన్ రాజస్థాన్‌లో ఉద్యోగం చేస్తుండటంతో కన్యాకుమారికి సెలవుల్లో ఇంటికి వచ్చేవాడు. అలా తన ఎదురింటి అమ్మాయితో అతనికి అక్రమ సంబంధం ఏర్పడింది. 
 
ఈ సంబంధాన్ని పునీత కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముగ్గురూ శారీరకంగా కలిశారు. అయితే ఈ ముగ్గురు.. శారీరకంగా కలవడంపై అందరికీ తెలియరావడం.. వారిపై హేళనగా మాట్లాడటం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన ముగ్గురు.. కుమార్తెతో పాటు ఓ ప్రైవేట్ లాడ్జిలో గదిని బుక్ చేసుకున్నారు. 
 
అయితే గది ఉదయం పూట తెరవకపోవడంతో.. లాడ్జి సిబ్బంది గదిని ఓపెన్ చేసి చూసి షాకయ్యారు. ఆ గదిలో నలుగురు విషం తాగి.. స్పృహతప్పి పడిపోయారు. వీరిని హోటల్ సిబ్బంది ఆస్పత్రికి తరలించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments