Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఎన్టీయూలో కండోమ్‌లు.. అబార్షన్ ఇంజెక్షన్‌లే కనిపిస్తాయా? : కేంద్రంపై విరుచుకుపడిన కన్హయ్య కుమార్

ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి నజీబ్ అహ్మద్ అదృశ్యమయ్యాడు. ఈ విషయంలో విద్యార్థి నేత కన్హయ్య కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సంచలన విమర్శలు చేశారు. దేశ ద్రోహం ఆరో

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (11:57 IST)
ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి నజీబ్ అహ్మద్ అదృశ్యమయ్యాడు. ఈ విషయంలో విద్యార్థి నేత కన్హయ్య కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సంచలన విమర్శలు చేశారు. దేశ ద్రోహం ఆరోపణలపై జైల్లో గడిపివచ్చిన కన్హయ్య కుమార్, "జేఎన్‌టీయూలో వాడిన కండోములను లెక్కించేంత తెలివితేటలు వారికి ఉన్నాయి. అవే తెలివితేటలను చాలా రోజులుగా అదృశ్యమైన నజీబ్‌ను కనిపెట్టేందుకు మాత్రం చాలట్లేదు" మంటూ మండిపడ్డారు. 
 
గత ఫిబ్రవరిలో నెలలో ఈ వర్శిటీలో అల్లర్లు చెలరేగిన విషయం తెల్సిందే. ఆ సమయంలో బీజేపీ ప్రతినిధి జ్ఞానదేవ్ అహూజా సందర్శించారు. అపుడు "జేఎన్యూలో రోజూ 3 వేల బీరు క్యాన్లు, 2 వేల మద్యం సీసాలు, 10 వేల సిగరెట్ బడ్స్, 4 వేల బీడీలు, 50 వేల ఎముకల ముక్కలు, 2 వేల ఖాళీ చిప్స్ ప్యాకెట్స్, 3 వేల కండోమ్స్, 500 అబార్షన్ ఇంజక్షన్స్ కనిపిస్తాయి" అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కన్హయ్య కుమార్ మండిపడ్డారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments