Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేరం రుజువైతే తక్షణం అనర్హత వేటు వేసేందుకు అభ్యంతరం లేదు : సుప్రీంకు చెప్పిన ఈసీ

ప్రజాప్రతినిధులు నేరాలకు పాల్పడి ముద్దాయిగా నిరూపితులైతే తక్షణం వారిని పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌కు భారత ఎన్నికల సంఘం నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ఎంపీలు, ఎంఎల్ఏలపై నేరం రుజువైతే, వెంటనే అనర్

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (11:36 IST)
ప్రజాప్రతినిధులు నేరాలకు పాల్పడి ముద్దాయిగా నిరూపితులైతే తక్షణం వారిని పదవి నుంచి తొలగించాలన్న డిమాండ్‌కు భారత ఎన్నికల సంఘం నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ఎంపీలు, ఎంఎల్ఏలపై నేరం రుజువైతే, వెంటనే అనర్హత ఓటు వేసేందుకు అభ్యంతరం లేదని సుప్రీంకోర్టుకు స్పష్టంచేసింది. 
 
ప్రస్తుతం ప్రజా ప్రతినిధులు నేరం రుజువైన తర్వాత కూడా, లోక్‌సభ లేదా రాజ్యసభ కార్యదర్శులు, అసెంబ్లీ కార్యదర్శులు డిస్ క్లారిఫికేషన్ నోటీసులు జారీ చేసి, ఆపై వేటు వేసేంత వరకూ తమ హోదాను కొనసాగిస్తున్నారని ఈసీ గుర్తు చేసింది. అధికారంలో వారి పార్టీయే ఉంటే, ఈ ప్రక్రియ ఆలస్యం జరుగుతోందని కూడా ప్రస్తావిస్తూ, నేరం రుజువైన వెంటనే అనర్హత వేటు వేయాలని, ఈ మేరకు సుప్రీం ఆదేశాలు వెలువరించాలని కోరింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments