పాకిస్థాన్‌కు భవిష్యత్తులో ఇక వచ్చేది లేదు.. బాలీవుడ్ జంట

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (18:01 IST)
పాకిస్థాన్‌లోని కరాచీలో ఈ నెల 23, 24 తేదీల్లో కైఫీ అజ్మీ కల్చరర్ కార్యక్రమం జరగాల్సి వుంది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ జంట షబానా అజ్మీ, జావెద్ అక్తర్ హాజరుకావాల్సి వుంది. ఉగ్రదాడికి నిరసనగా ఈ కార్యక్రమానికి తాము రావడం లేదని వీరిద్దరూ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. భవిష్యత్తులో పాకిస్థాన్‌లో జరిగే ఏ సాంస్కృతిక కార్యక్రమానికి హాజరుకాబోమని స్పష్టం చేశారు. 
 
జమ్మూకాశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని యావత్ భారతదేశం తీవ్రంగా ఖండిస్తున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధిగా చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సైనికుల రాకపోకల సందర్భంగా సాధారణ పౌరులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదన్న సైన్యాధికారుల నిర్ణయం తమలో కొందరి ప్రాణాల మీదికి తెచ్చింది. 
 
సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల కాన్వాయ్‌ వెళ్తుండగా ఆ దారిలో పౌరవాహనాలను అనుమతించడం మానవ బాంబుకు గొప్ప అవకాశంగా మారిందని ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఈ చిన్నపొరపాటు వల్లే సీఆర్పీఎఫ్ జవాన్లను కోల్పోయి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందని సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments