Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం

కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం పొందారు. ఆయన వయసు 83 యేళ్లు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన మంగళవారం కంచిలోని ఆస్పత్రిలో చేరాక, ఆయన బుధవారం ఉదయం 9.30 గంటల సమయంలో కన్నుమూశార

Webdunia
బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (09:43 IST)
కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం పొందారు. ఆయన వయసు 83 యేళ్లు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన మంగళవారం కంచిలోని ఆస్పత్రిలో చేరాక, ఆయన బుధవారం ఉదయం 9.30 గంటల సమయంలో కన్నుమూశారు. 1935 సంవత్సరం జూలై 18వ తేదీన జన్మించిన జయేంద్ర సరస్వతి కంచి మఠానికి 69వ పీఠాధిపతి. ఆయన అసలు పేరు సుబ్రమణ్య అయ్యర్. 
 
నిజానికి జయేంద్ర సరస్వతి గతంలో విజయవాడలో పర్యటించిన సమయంలో కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత గుంటూరులోని ఎన్.ఆర్.ఐ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆ తర్వాత మళ్లీ అస్వస్థతకు లోనయ్యారు. మళ్లీ ఆస్పత్రిలో ఆయన చేరి చికిత్స పొందారు. ఆ తర్వాత కోలుకున్న ఆయన కంచి మఠానికే పరిమితమయ్యారు. 
 
అదేసమయంలో ఆయన వృద్ధాప్య సమస్యలతో పాటు తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన బాధవడుతూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం రాత్రి ఆయనను కంచిలోని ఓ ఆస్పత్రికి తరలించగా, బుధవారం కన్నుమూశారు. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments