Webdunia - Bharat's app for daily news and videos

Install App

వదినతో వివాహేతర సంబంధం.. భర్త దుబాయ్‌లో.. చంపాలనుకున్నారు.. కానీ?

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (12:38 IST)
వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణలను బలిగొంది. వివరాల్లోకి వెళితే.. కడలూరు జిల్లాలోని హర్బర్ సింగారతోపు అనే గ్రామంలో ఓ మహిళ తన భర్త అంబుమలితో కలిసి జీవనం సాగిస్తోంది. అంబుమలి డబ్బు సంపాదన కోసం దుబాయ్ వెళ్లాడు. కాగా తన సోదరుడు మహేష్‌ను వదినకు తోడుగా ఉండమని చెప్పాడు. దీంతో మహేష్ తన సోదరుడి ఇంటికి చేరాడు. 
 
మహేష్ తన సోదరుడి ఇంట్లో బాగానే వున్నాడు. వదినకు అన్ని పనులు చేసి పెట్టేవాడు. అయితే భర్త దూరంగా ఉండటంతో ఆమె బుద్ధి మారింది. మహేష్‌ను తన శారీరక వాంఛలు తీర్చుకునేందుకు వాడటం మొదలెట్టింది. మహేష్ కూడా తన వదినతో శారీరకంగా పలుమార్లు కలిశాడు.

ఇలా భర్త ఏళ్ల తరబడి దుబాయ్‌లోనే ఉండటంతో మరిదితో ఎంజాయ్ చేయటం మొదలెట్టింది. అన్నభార్య అనికూడా చూడకుండా అతను ఆమెతో ఎఫైర్ కొనసాగించటం మొదలెట్టాడు. ఈ క్రమంలో బావమరది పెళ్ళికి  భారత్ వచ్చిన ఆ వ్యక్తికి భార్య ప్రవర్తనపై అనుమానం కలిగి ఆమెను తీవ్రంగా మందలించాడు.
 
దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలనుకున్న ఆమె మరిది సాయంతో గ్యాస్ లీక్ చేసి చంపాలనుకుంది. అయితే తృటిలో తప్పించుకున్న అంబుమలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల గురించి గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments