Webdunia - Bharat's app for daily news and videos

Install App

2022లో కేంద్ర ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి అర్హత పరీక్ష

Webdunia
బుధవారం, 14 జులై 2021 (08:30 IST)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం 2022 ప్రథమార్ధంలో ఉమ్మడి అర్హత పరీక్ష (కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహించనున్నట్లు కేంద్ర సిబ్బంది వెల్లడించారు.

ఈ అర్హత పరీక్ష నిర్వహణ కోసం కేంద్ర కేబినెట్ ఆమోదంతో ఇప్పటికే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం స్టాప్ సెలెక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్లు వేర్వేరుగా నిర్వహిస్తున్న అర్హత పరీక్షలను ఇక మీదట నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీయే నిర్వ హించి గ్రూప్-బి, గ్రూప్-సి (నాన్టెక్నికల్) పోస్టులకు అభ్యర్థుల జాబితా షార్ట్ లిస్ట్) రూపొందిస్తుందని చెప్పారు.

దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక పరీక్ష కేంద్రం ఉంటుందని, అందువల్ల అభ్యర్థులు పరీక్ష రాయడం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments