Webdunia - Bharat's app for daily news and videos

Install App

2022లో కేంద్ర ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి అర్హత పరీక్ష

Webdunia
బుధవారం, 14 జులై 2021 (08:30 IST)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం 2022 ప్రథమార్ధంలో ఉమ్మడి అర్హత పరీక్ష (కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహించనున్నట్లు కేంద్ర సిబ్బంది వెల్లడించారు.

ఈ అర్హత పరీక్ష నిర్వహణ కోసం కేంద్ర కేబినెట్ ఆమోదంతో ఇప్పటికే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం స్టాప్ సెలెక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్లు వేర్వేరుగా నిర్వహిస్తున్న అర్హత పరీక్షలను ఇక మీదట నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీయే నిర్వ హించి గ్రూప్-బి, గ్రూప్-సి (నాన్టెక్నికల్) పోస్టులకు అభ్యర్థుల జాబితా షార్ట్ లిస్ట్) రూపొందిస్తుందని చెప్పారు.

దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక పరీక్ష కేంద్రం ఉంటుందని, అందువల్ల అభ్యర్థులు పరీక్ష రాయడం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

Rukmini Vasanth: ఎస్కే, రిషబ్, యష్, ఎన్టీఆర్‌తో రుక్మిణి వసంత్ సినిమాలు.. పాన్ ఇండియా హీరోయిన్‌గా?

Prabhas and Anushka: ప్రభాస్‌తో కలిసి నటిస్తాను అంటోన్న దేవసేన (video)

Krish: పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే.. - ఇప్పుడు సినిమా లైఫ్ మూడు గంటలే : క్రిష్ జాగర్లమూడి

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments