Webdunia - Bharat's app for daily news and videos

Install App

2022లో కేంద్ర ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి అర్హత పరీక్ష

Webdunia
బుధవారం, 14 జులై 2021 (08:30 IST)
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం 2022 ప్రథమార్ధంలో ఉమ్మడి అర్హత పరీక్ష (కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహించనున్నట్లు కేంద్ర సిబ్బంది వెల్లడించారు.

ఈ అర్హత పరీక్ష నిర్వహణ కోసం కేంద్ర కేబినెట్ ఆమోదంతో ఇప్పటికే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం స్టాప్ సెలెక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్లు వేర్వేరుగా నిర్వహిస్తున్న అర్హత పరీక్షలను ఇక మీదట నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీయే నిర్వ హించి గ్రూప్-బి, గ్రూప్-సి (నాన్టెక్నికల్) పోస్టులకు అభ్యర్థుల జాబితా షార్ట్ లిస్ట్) రూపొందిస్తుందని చెప్పారు.

దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక పరీక్ష కేంద్రం ఉంటుందని, అందువల్ల అభ్యర్థులు పరీక్ష రాయడం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments