Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తంటే ఇష్టం లేదు.. ప్రియుడితో మాట్లాడుతూ.. భర్త మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది..

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (09:31 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో  ఫోన్‌లో మాట్లాడుతూ భర్త మర్మాంగాన్ని కోసేసింది ఓ భార్య.  వివరాల్లోకి వెళితే, జార్ఖండ్‌లోని పలాముకు చెందిన ఓ వ్యక్తికి 13 నెలల కిందట పెళ్లి అయ్యింది. అయితే, అతడిని పెళ్లి చేసుకున్న యువతి పెళ్లికి ముందే వేరే యువకుడిని ప్రేమించింది.
 
పెళ్లి అయినా కూడా అతడిని మరిచిపోలేదు. అతడితో ఫోన్లో టచ్‌లో ఉంటూ రోజూ మాట్లాడేది. ఈ క్రమంలో ఆమె, తన ప్రియుడు కలిసి తన భర్తపై ఘాతుకానికి పాల్పడ్డారు. భర్తకు ఆహారంలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చింది.
 
దీంతో అతడు స్పృహ కోల్పోయాడు. అనంతరం ఆమె ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూ అతడు చెప్పిన విధంగా భర్త మర్మాంగాలను బ్లేడ్‌తో కోసేసింది. ఈ క్రమంలో భర్త కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు వచ్చి అతడిని ఆస్పత్రికి తరలించారు. 
 
ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యతో పాటు ఆమె ప్రియుడిని కూడా అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments