16 యేళ్ళ బాలికపై తొమ్మిది మంది గ్యాంగ్ రేప్.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (10:04 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. 16 యేళ్ళ బాలికపై ఏకంగా తొమ్మిది మంది కామాంధులు అత్యాచారానికి తెగబడ్డారు. ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి ఇచ్చిన వాంగ్మూలం మేరకు... 
 
మంగళవారం మధ్యాహ్నం తన స్నేహితుల్లో ఇద్దరు వచ్చి బాలికను బైక్‌పై ఓ స్నేహితుడి గ్రామ సమీపంలోని నీటి కొలను వద్దకు తీసుకువెళ్లారు. కాసేపు అనంతరం తనను ఇంటి దగ్గర దిగబెట్టాల్సిందిగా మరో స్నేహితుడికి ఫోన్‌ చేసి అడిగింది. అతడు మరో యువకుడితో కలిసి బైక్‌పై యువతి ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. 
 
బైక్‌పై యువతిని ఎక్కించుకుని అటవీ మార్గం గుండా దగ్గరి దారి ఉందని చెప్పి బైక్‌ను దారి మళ్లించారు. అడవి లోపల మరో ఏడుగురు యువకులు ఉన్నారు. మిగిలిన ఎనిమిదిమంది తన స్నేహితుడితో కలిసి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని తన వాంగ్మూలంలో పేర్కొంది. 
 
యువతి అపస్మారకస్థితిలోకి వెళ్లిన అనంతరం యువకులంతా అక్కడి నుంచి పరారయ్యారు. మరుసటి రోజు ఉదయం ఆమె మెలకువలోకి వచ్చింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. నిందితులంతా పరారీలో ఉన్నట్లు వారిని అరెస్ట్‌ చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ వై.ఎస్‌. రమేష్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: గోవా బీచ్‌లో పచ్చ రంగు చీర కట్టుతో కనిపించిన శ్రీలీల

బాలయ్య పవర్ కు అఖండ Roxx వెహికల్ కూడా అంతే పవర్ ఫుల్

బోల్డ్ సన్నివేశాలున్నాయి.. కానీ నగ్నంగా నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం