Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్క్ ధరించలేదా? ఐతే లక్ష కట్టండి.. లేదంటే రెండేళ్లు జైలు శిక్ష

Webdunia
గురువారం, 23 జులై 2020 (17:01 IST)
కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో.. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. ఇప్పటి వరకు సరైన మందులేని కరోనా వైరస్ కట్టడికి భౌతికదూరం పాటించడం, మాస్క్ ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఇంటి నుంచి బయట అడుగు పెడితే మాస్క్ తప్పనిసరి. కానీ, చాలా మంది ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు.
 
మాస్కులు లేకుండా రోడ్లపై తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం మాస్కులు లేని వారిపై రూ. వెయ్యి ఫైన్ వేస్తోంది. తాజాగా, జార్ఖండ్ ప్రభుత్వం మాస్క్ ధరించనివారిపై కొరడా రుళుపించే నిర్ణయం తీసుకుంది.. మాస్క్ ధరించనివారి నుంచి భారీ జరిమానాలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
 
లాక్‌డౌన్ నిబంధనల్లో భాగంగా.. ఒకవేళ ఎవరైనా ముఖానికి మాస్క్ లేకుండా బయటకు వెళ్తే.. ఏకంగా రూ. లక్ష జరిమానా విధించాలని నిర్ణయానికి వచ్చింది. అంతే కాదు.. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి అదనంగా రెండేళ్ల జైలుశిక్షను కూడా అమలు చేసే నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments