Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ యువకుడి కాల్చివేత : జేడీయూ నేత కుమారుడి అరెస్టు

Webdunia
మంగళవారం, 10 మే 2016 (09:50 IST)
తన కారును ఓవర్‌టేక్ చేశాడన్న అక్కసుతో 19 యేళ్ల యువకుడిని కాల్చివేసిన కేసులో బీహార్ అధికార పార్టీ జేడీయు నేత కుమారుడిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. 
 
గయలో రెండు రోజుల క్రితం జేడీయూ ఎమ్మెల్సీ మనోరమాదేవీ కుమారుడు రాకీ యాదవ్ ఆదిత్య కారులో వెళుతున్నారు. ఆ సమయంలో 19 యేళ్ల సచ్‌దేవ్ యాదవ్ కారులో వెళుతూ రాకీ యాదవ్ కారును ఓవర్ టేక్ చేశాడు. దీంతో ఆగ్రహించిన రాకీ... తుపాకీతో సచ్‌దేవ్‌ను కాల్చి చంపాడు. 
 
ఈ కేసులో నిందితుడు రాకీ యాదవ్‌ను బోధ్‌గయలోని తండ్రి బిందియాదవ్ నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. ఆదిత్యను కాల్చేందుకు వాడిన తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడి తల్లిని పోలీసులు ప్రశ్నించారు. ఆదిత్య కారును ఓవర్‌టేక్ చేసి వెళ్లినందుకు రాకీ కాల్పులు జరిపాడు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments