Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితను ఊపిరాడని స్థితిలో ఆస్పత్రిలో చేర్పించారు : ప్రీతా రెడ్డి

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. తన మేనత్తపై దాడి జరిగిందని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఆరోపించారు.

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2017 (12:08 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. తన మేనత్తపై దాడి జరిగిందని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఆరోపించారు. ఈ మేరకు ఆమె జయలలిత మృతిపై ప్రభుత్వం ఏర్పాటు చేసి నిజనిర్ధారణ కమిటీ ఎదుటు హాజరై తన సాక్ష్యం చెప్పింది. 
 
తాజాగా జయలలితకు చికిత్స చేసిన అపోలో ఆస్పత్రి వైస్ ఛైర్‌పర్సన్ ప్రీతారెడ్డి ఓ తమిళ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాన్ని వెల్లడించింది. సెప్టెంబరు 12వ తేదీ రాత్రి "ఊపిరాడని స్థితిలో ఉన్న జయను ఆసుపత్రికి తీసుకొచ్చారు. తక్షణం సరైన చికిత్స అందించడంతో కోలుకున్నారు" అని ఆమె పేర్కొన్నారు. అయితే దురదృష్టవశాత్తు చివరికి ఫలితం మాత్రం అందరూ ఊహించినట్టుగాకాకుండా వేరేలా వచ్చిందన్నారు.
 
జయలలితకు ప్రపంచంలోనే నిపుణులైన వైద్యులతో చికిత్స చేశామని, క్వాలిఫైడ్ నర్సులు, టెక్నీషియన్స్, ఫిజియోథెరపిస్టులు ఆమెను నిరంతరం కంటికి రెప్పలా చూసుకున్నారని తెలిపారు. జయలలిత మృతిపై ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ మిస్టరీని ఛేదిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments