Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితకు నోబెల్ బహుమతి ఇవ్వాలి : డిప్యూటీ స్పీకర్

అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ తమిళనాడు శాసనసభ డిప్యూటీ స్పీకర్ వి.జయరామన్ కోరారు.

Webdunia
బుధవారం, 10 జనవరి 2018 (17:31 IST)
అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ తమిళనాడు శాసనసభ డిప్యూటీ స్పీకర్ వి.జయరామన్ కోరారు. బుధవారం త‌మిళ‌నాడు అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ ఆయ‌న ఈ సూచ‌న‌లు చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1992లో జ‌య‌లలిత ముఖ్య‌మంత్రిగా ఉన్న‌పుడు ఆడ‌శిశువుల హ‌త్య‌ల నివార‌ణ కోసం 'తొట్టిల్ కుళ‌ందైగ‌ళ్ తిట్టం (క్రెడిల్ బేబీ స్కీమ్‌)'ను ప్ర‌వేశ‌పెట్టారని గుర్తుచేశారు. అలాగే, ఇది మ‌ద‌ర్ థెరెసా ప్ర‌శంస‌లు అందుకున్న ప‌థ‌కమ‌న్న డిప్యూటీ స్పీకర్ చెప్పుకొచ్చారు. 
 
ఈ స్కీమ్‌ను తొలుత మొద‌ట సేలం పట్టణంలో ప్రారంభించిన ఈ పథకాన్ని ఆ త‌ర్వాత రాష్ట్రం మొత్తానికి ఈ ప‌థ‌కాన్ని విస్త‌రించారు. దీంతో అక్క‌డి లింగ నిష్ప‌త్తిలో గ‌ణ‌నీయ‌ పెరుగుద‌ల క‌నిపించింద‌న్నారు. అందువల్ల జయలలిత పేరును నోబెల్ బహుమతికి సిఫార్సు చేయాలని ఆయన సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments