Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితకు నోబెల్ బహుమతి ఇవ్వాలి : డిప్యూటీ స్పీకర్

అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ తమిళనాడు శాసనసభ డిప్యూటీ స్పీకర్ వి.జయరామన్ కోరారు.

Webdunia
బుధవారం, 10 జనవరి 2018 (17:31 IST)
అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ తమిళనాడు శాసనసభ డిప్యూటీ స్పీకర్ వి.జయరామన్ కోరారు. బుధవారం త‌మిళ‌నాడు అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ ఆయ‌న ఈ సూచ‌న‌లు చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1992లో జ‌య‌లలిత ముఖ్య‌మంత్రిగా ఉన్న‌పుడు ఆడ‌శిశువుల హ‌త్య‌ల నివార‌ణ కోసం 'తొట్టిల్ కుళ‌ందైగ‌ళ్ తిట్టం (క్రెడిల్ బేబీ స్కీమ్‌)'ను ప్ర‌వేశ‌పెట్టారని గుర్తుచేశారు. అలాగే, ఇది మ‌ద‌ర్ థెరెసా ప్ర‌శంస‌లు అందుకున్న ప‌థ‌కమ‌న్న డిప్యూటీ స్పీకర్ చెప్పుకొచ్చారు. 
 
ఈ స్కీమ్‌ను తొలుత మొద‌ట సేలం పట్టణంలో ప్రారంభించిన ఈ పథకాన్ని ఆ త‌ర్వాత రాష్ట్రం మొత్తానికి ఈ ప‌థ‌కాన్ని విస్త‌రించారు. దీంతో అక్క‌డి లింగ నిష్ప‌త్తిలో గ‌ణ‌నీయ‌ పెరుగుద‌ల క‌నిపించింద‌న్నారు. అందువల్ల జయలలిత పేరును నోబెల్ బహుమతికి సిఫార్సు చేయాలని ఆయన సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments