అమ్మ గదిలో సోదాలు.. జయలలిత వీడియో నమ్మశక్యంగా లేదు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి తర్వాత ఆమె నివాసమైన పోయెస్‌గార్డెన్‌లో ఐటీ శాఖ మళ్లీ సోదాలు నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని నెలల పాటు ఐటీ అధికారులు తమిళనాడులోని పలు ప్రాం

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2017 (14:19 IST)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి తర్వాత ఆమె నివాసమైన పోయెస్‌గార్డెన్‌లో ఐటీ శాఖ మళ్లీ సోదాలు నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొన్ని నెలల పాటు ఐటీ అధికారులు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. శశికళ బంధువుల నివాసాలు, జయలలిత నివాసం పోయెస్ గార్డెన్‌తో పాటు 100 చోట్ల సోదాలు నిర్వహించారు. 
 
కానీ పోయెస్ గార్డెన్‌లో అమ్మ గదిని మాత్రం సోదాలు చేయకుండా వదిలిపెట్టేశారు. ప్రస్తుతం అమ్మ గదిలో సోదాలు నిర్వహించేందుకు తగిన అనుమతులను సంపాదించిన ఐటీ అధికారులు.. పోయెస్ గార్డెన్‌ను స్మారక మందిరంగా మార్చబోతున్నట్లు తెలిపి అమ్మ గదిని సోదాలు చేసినట్లు తెలిసింది.    
 
ఇదిలా ఉంటే, శశికళ మేనల్లుడు దినకరన్ వర్గం విడుదల చేసిన దివంగత జయలలిత వీడియోపై తమిళనటుడు ఆనందరాజ్ మండిపడ్డారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత అంటూ విడుదలైన వీడియో నమ్మశక్యంగా లేదన్నారు. కనీసం జయలలిత ఒంటి మీద దుస్తులను కూడా సరిచేయకుండానే ఈ వీడియోను తీశారని... ఈ వీడియో కారణంగా పార్టీ శ్రేణులు, అమ్మను ఆరాధించే కోట్లాదిమంది ఎంతో ఆవేదనకు గురయ్యారని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments