Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమృతకు బెదిరింపులు.. చెన్నై నుంచి బెంగళూరుకు..

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెను తానేనంటూ చెప్తూ.. సుప్రీం కోర్టు వరకు వెళ్లి న్యాయపోరాటం చేసిన అమృతకు ప్రాణముప్పు వుందని తమిళనాట ప్రచారం సాగుతోంది. జయలలిత కుమార్తెను తానేనని.. కావాలంటే డీఎ

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2017 (12:40 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెను తానేనంటూ చెప్తూ.. సుప్రీం కోర్టు వరకు వెళ్లి న్యాయపోరాటం చేసిన అమృతకు ప్రాణముప్పు వుందని తమిళనాట ప్రచారం సాగుతోంది. జయలలిత కుమార్తెను తానేనని.. కావాలంటే డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాల్సిందిగా కోర్టును ఆశ్రయించింది అమృత. అయితే సుప్రీం కోర్టు కర్ణాటక హైకోర్టులో ఈ వ్యవహారాన్ని తేల్చుకోవాల్సిందిగా ఆదేశించింది. అమృత పిటిషన్‌ను తోసిపుచ్చింది. 
 
ఈ నేపథ్యంలో అమృతకు బెదిరింపులు వస్తున్నాయని.. దీంతో అమృత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. చెన్నైలో న్యాయవాదులతో చర్చించిన తర్వాత బెంగళూరుకు వెళ్లిపోయిన అమృత.. ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియట్లేదట. 
 
అయితే అమృత త్వరలోనే కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారని సమాచారం. జయలలిత కుమార్తెను తానేనని నిరూపించుకునేందుకు సిద్ధంగా వున్నానని.. అమ్మకు బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేయాలని.. ఆమె మరణంపై అనుమానాలున్నాయని.. సమగ్ర విచారణకు సైతం డిమాండ్ చేస్తూ అమృత కోర్టు మెట్లెక్కే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments