Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలితను సింగపూర్‌కు తరలించే అవకాశం.. అపోలోకు రాహుల్ గాంధీ

అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు మెరుగైన వైద్య సేవలను అందించే నిమిత్తం సింగపూర్‌కు తరలించే అవకాశం ఉంది. ప్రస్తుంత ఆమెకు ఎయిమ్స్ వైద్యులతో పాటు... లండన్ నుంచి ప్రత్యేకంగ

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2016 (12:45 IST)
అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు మెరుగైన వైద్య సేవలను అందించే నిమిత్తం సింగపూర్‌కు తరలించే అవకాశం ఉంది. ప్రస్తుంత ఆమెకు ఎయిమ్స్ వైద్యులతో పాటు... లండన్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన వైద్య నిపుణుడు రిచర్డ్ బీలేలు వైద్యం అందిస్తున్నారు. 
 
అయితే, ఆమె ఆరోగ్యంలో కాస్తంత మెరుగుపడినప్పటికీ... పూర్తి స్థాయిలో కుదుటపడలేదు. దీంతో ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సింగపూర్‌కు తరలించాలని భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం అపోలో ఆస్పత్రి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. తమిళనాడు ప్రజలు 'అమ్మ'గా పిలుచుకునే జయలలిత... త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆమె అభిమానులు, పార్టీ కార్యకర్తలు పూజలు నిర్వహిస్తున్నారు. 
 
ఇదిలావుండగా ఇప్పటికే జయలలిత అనారోగ్యంపై తీవ్ర ఆందోళనతో ఉన్న ఆపార్టీ కార్యకర్తలు ఆమెను సింగపూర్‌కు తరలిస్తారని వెలువడ్డ వార్తలతో మరింతో ఆందోళన చెందుతున్నారు. అమ్మ క్షేమంగా తిరిగి రావాలంటూ కోరుకుంటూ పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో అపోలో ఆస్పత్రి సర్వమత ప్రార్థనా మందిరంగా మారిపోయింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments