Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత నాకు సోదరి.. ఆమె ఆస్తిలో వాటా ఇవ్వాలి.. మైసూరు కోర్టుకు పిటిషన్

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2023 (14:04 IST)
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తిలో వాటా ఇవ్వాలని 83 ఏళ్ల వృద్ధుడు మైసూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌లను న్యాయస్థానం ఇప్పటికే ఆమె వారసులుగా ప్రకటించింది. దీంతో బోయస్ గార్డెన్ హౌస్ సహా జయలలిత ఆస్తులపై చట్టబద్ధమైన హక్కు ఉందని సంబరాలు చేసుకున్నారు. 
 
ఈ స్థితిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తిలో వాటా కోరుతూ 83 ఏళ్ల వాసుదేవన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జయలలిత తన తండ్రి జయరామ్ రెండో భార్య కుమార్తె అని, జయలలిత తనకు సోదరి అని.. అందుకే అతని ఆస్తిలో తనకు 50శాతం వాటా కావాలని మైసూరుకు చెందిన వ్యక్తి వాదించారు. ఈ కేసు త్వరలో విచారణకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sundeep Kishan: శివ మల్లాల నిర్మాణంలో సందీప్‌కిషన్‌ క్లాప్‌తో ప్రారంభమైన హ్రీం

బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం చేతబడి

Samantha: సమంత, రాజ్ కలిసి డిన్నర్ చేశారా? కారులో జతగా కనిపించారుగా! (video)

వార్ 2 లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ లిప్ కిస్ ల రొమాంటిక్ సాంగ్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments