Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే దేశం.. ఒకే ఎన్నికలు : జమిలి ఎన్నికలు అవశ్యం : ప్రధాని నరేంద్ర మోడీ

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (05:33 IST)
ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక కీలక మార్పులు చేస్తున్నారు. ఒకే దేశం ఒకే పన్ను అనే విధానాన్ని అమలు చేశారు. అలాగే, దేశ వ్యాప్తంగా ఒకే విధమైన పలు చట్టాలను అమలు చేస్తున్నారు. ఈ కోవలోనే ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనే నినాదాన్ని అందుకున్నారు. అంటే.. జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఆయన మొగ్గు చూపుతున్నారు. 
 
ఈ క్రమంలో గురువారం ఢిల్లీలో 80వ ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ జమిలి ఎన్నికలపై చర్చ చాలా అనవసరమన్నారు. దేశానికి జమిలి ఎన్నికలు అత్యంత అవశ్యమని చెప్పారు.
 
మన దేశంలో ఎప్పుడూ ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయని... దేశ అభివృద్ది కార్యక్రమాలపై దీని ప్రభావం పడుతోందని అన్నారు. ఈ విషయం ప్రజలకు కూడా అర్థమవుతూనే ఉందన్నారు. ఈ సమస్యపై, జమిలి ఎన్నికలపై అధ్యయనం జరగాల్సి ఉందని... ప్రిసైడింగ్ అధికారులు దీనిపై తగిన మార్గదర్శకం చేయాలని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments