మదురై జల్లి కట్టు పోటీల్లో 60 మందికి గాయాలు..

Webdunia
సోమవారం, 16 జనవరి 2023 (12:18 IST)
తమిళనాడు రాష్ట్రంలోని మదురై సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన సంప్రదాయ క్రీడా పోటీలైన జల్లికట్టు పోటీల్లో 60 మంది గాయాలపాలయ్యారు. వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మదురైలోని అవనీయాపురంలో ఈ ఘటన జరిగింది. ఈ జల్లికట్టు పోటీల్లో వందలాది మంది యువకులు పాల్గొన్నారు. ఈ పోటీల్ ప్రారంభంలోనే వందలాది ఎద్దులు దూసుకుని రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
 
వాస్తవానికి ఈ పోటీల నిర్వహణ కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దాదాపు 1500 మంది పోలీసులతో భారీ భద్రత కల్పించారు. 40 వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే, ఈ పోటీలకు తరలివచ్చిన వారిని చూసిన అంబోతులు బెదిరిపోతూ పరుగులు తీశాయి. వాటిని పట్టుకునేందుకు యువకులు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో వారిలో అనేక మంది గాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments