Webdunia - Bharat's app for daily news and videos

Install App

270 మంది కోవిడ్ రోగుల ప్రాణాలు నిలబెట్టిన డాక్టర్.. ఎలాగంటే..?

Webdunia
సోమవారం, 17 మే 2021 (10:41 IST)
కోవిడ్ బాధితులకు వైద్యులు అండగా నిలుస్తున్నారు. అలాగే ఓ డాక్టర్ తాజాగా 270 మంది కోవిడ్ రోగుల ప్రాణాలు నిలబడ్డాయి. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... జలగావ్ ఆసుపత్రిలో డాక్టర్ సందీప్ పని చేస్తున్నారు. 2021, మే 13వ తేదీ గురువారం ప్రభుత్వ వైద్య కశాశాలలో 20 కిలో లీటర్ల ఆక్సిజన్ ట్యాంక్ ఖాళీ కావచ్చింది. 
 
అప్పటికే ఆ ఆసుపత్రిలో దాదాపు 270 మంది రోగులు ఆక్సిజన్ పై చికిత్స పొందుతున్నారు. ఆక్సిజన్ ట్యాంకర్లు సకాలంలో ఆసుపత్రికి చేరుకోలేకపోయాయి. దీనిని డాక్టర్ సందీప్ బృందం గుర్తించింది. వెంటనే రోగులకు ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
 
ట్యాంకర్ ఖాళీ అవడానికి సరిగ్గా పది నిమిషాల ముందు 100 ఆక్సిజన్ సిలిండర్లను అమర్చి రోగుల ప్రాణాలను కాపాడారు. ఇంటి నుంచి తెగ ఫోన్లు వస్తున్నాయి. ఎందుకంటే సందీప్ జన్మదినం. కుటుంబసభ్యులు ఫోన్ చేసినా..తాను పనిలో బిజీగా ఉన్నా..డిస్ట్రబ్ చేయొద్దు..అని సున్నితంగా చెప్పారు.

దాదాపు 8 గంటల పాటు సందీప్ బృందం శ్రమించింది. విధి నిర్వహణకే ప్రాధాన్యం ఇచ్చిన సందీప్ వందలాదిమంది ప్రాణాలను కాపాడాడు. అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments