Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయిన మరుసటిరోజే నవ వధువు అదృశ్యం.. భర్తను వీడి...

Webdunia
శనివారం, 29 జూన్ 2019 (16:03 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఓ విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. పెళ్లియిన మరుసటిరోజే నవ వధువు అదృశ్యమైంది. భర్తను వదిలి రాత్రికి రాత్రే వెళ్ళిపోయిన ఈ వధువు.. తనకు ఇష్టమైన లెస్బియన్ వద్ద పడక గదిలో ఉన్నట్టు స్థానికులు గుర్తించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైపూర్‌కు చెందిన ఓ యువతికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తికిచ్చి ఈనెల 5వ తేదీన వివాహం జరిపారు. ఆ మరుసటి రోజే నవవధువు కనిపించకుండా పోయింది. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీన్ని మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు... ఆ యువతి కోసం దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో ఆ వధువు హర్యానా రాష్ట్రంలోని మనేసర్‌లో ఉన్నట్టు గుర్తించారు. 
 
ఆ తర్వాత ఆమె వద్ద ఆరా తీయగా, తన లెస్బియన్ భాగస్వామితో కలిసి ఉండేందుకు తాను తన భర్తకు దూరమైనట్టు చెప్పింది. ఈ మాటలు విన్న కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. అదేసమయంలో నవ వధువుతో నాలుగేళ్లుగా సాన్నిహత్యం కొనసాగిస్తూ వచ్చిన యువతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments