Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి పొలానికీ సాగునీరు: బీహార్‌ ముఖ్యమంత్రి

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (20:14 IST)
రానున్న కాలంలో బీహార్‌లో ప్రతి పొలానికి సాగునీరు అందించడమే తన లక్ష్యమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ పేర్కొన్నారు.

జనతాదళ్‌ యునైటెడ్‌ పార్టీ కార్యకర్తలు సుమారు ఐదు వేల మందితో ఆన్‌లైన్‌లో మాట్లాడిన నితీష్‌ రానున్న ఎన్నికల్లో తన ప్రధాన హామీలను వివరించారు.

బీహార్‌లో 80 శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రతి పొలానికీ సాగునీరు అనే ఎన్నికల హామీ ప్రజల్లో నిజంగానే ఆశలు రేకితిస్తుంది.

ఈ హామీతోపాటు అందరికీ విద్యుత్‌ సరఫరా, పైపుల ద్వారా మంచినీరు సరఫరా కూడా ఇస్తామని నితీష్‌ హామీ నిచ్చారు. వ్యవసాయానికి అసరమైన కరెంట్‌ నిరంతరం సరఫరా చేసేందుకు ప్రత్యేక ఫీడర్లును ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments