Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి పొలానికీ సాగునీరు: బీహార్‌ ముఖ్యమంత్రి

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (20:14 IST)
రానున్న కాలంలో బీహార్‌లో ప్రతి పొలానికి సాగునీరు అందించడమే తన లక్ష్యమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ పేర్కొన్నారు.

జనతాదళ్‌ యునైటెడ్‌ పార్టీ కార్యకర్తలు సుమారు ఐదు వేల మందితో ఆన్‌లైన్‌లో మాట్లాడిన నితీష్‌ రానున్న ఎన్నికల్లో తన ప్రధాన హామీలను వివరించారు.

బీహార్‌లో 80 శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రతి పొలానికీ సాగునీరు అనే ఎన్నికల హామీ ప్రజల్లో నిజంగానే ఆశలు రేకితిస్తుంది.

ఈ హామీతోపాటు అందరికీ విద్యుత్‌ సరఫరా, పైపుల ద్వారా మంచినీరు సరఫరా కూడా ఇస్తామని నితీష్‌ హామీ నిచ్చారు. వ్యవసాయానికి అసరమైన కరెంట్‌ నిరంతరం సరఫరా చేసేందుకు ప్రత్యేక ఫీడర్లును ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments