Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వలేం : చిదంబరానికి సుప్రీం షాక్

Webdunia
గురువారం, 5 సెప్టెంబరు 2019 (11:27 IST)
కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా స్కామ్ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయలేమని తేల్చి చెప్పింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ త‌న‌ను అరెస్టు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున‌ద‌ని, త‌న‌కు బెయిల్ ఇవ్వాలంటూ చిదంబ‌రం పిటిష‌న్ పెట్టుకున్నారు. 
 
కేసు ద‌ర్యాప్తు ఆరంభ‌ద‌శ‌లో ఉన్న‌ప్పుడు బెయిల్ ఇవ్వ‌డం వ‌ల్ల ఆ కేసు విచార‌ణ మంద‌గిస్తుంద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వ‌లేమ‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. ఆర్థిక నేరాలు భిన్న‌మైన‌వ‌ని, వాటిని ద‌ర్యాప్తు చేసేందుకు ప‌ద్ధతులు కూడా భిన్నంగా ఉంటాయ‌ని కోర్టు స్పష్టం చేసింది. 
 
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబ‌రం మ‌నీల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ కేసులో ఇప్ప‌టికే చిదంబ‌రం సీబీఐ క‌స్ట‌డీలో ఉన్నారు. ఆగ‌స్టు 21న రాత్రి హై డ్రామా మ‌ధ్య చిదంబ‌రాన్ని సీబీఐ పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. కాగా, ఇప్పటికే చిదంబరం వద్ద ఈడీ అధికారులు విచారణ జరిపిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments