Webdunia - Bharat's app for daily news and videos

Install App

శారీరక దృఢత్వం - మానసిక ప్రశాంత కల్పించే యోగా : ఉపరాష్ట్రపతి

Webdunia
ఆదివారం, 21 జూన్ 2020 (10:18 IST)
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు తన ట్విట్టర్ ఖాతాలో యోగా ప్రాముఖ్యత గురించి సందేశమిచ్చారు. అంతకుముందు ఆయన తన అధికారిక నివాసంలో తన సతీమణి ఉషమ్మతో కలిసి యోగాసనాలు వేశారు. 
 
'కరోనా నేపథ్యంలో సురక్షిత దూరాన్ని పాటించేందుకు ‘ఇంటి వద్దే యోగా, కుటుంబంతో యోగా’ ఇతివృత్తంతో జరుగుతున్న ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. ఇవాళ ఉదయం గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఉషమ్మ.. ఉపరాష్ట్రపతి నివాసంలోని పచ్చికబయళ్లలో యోగాసనాలు వేశారు.
 
ఆ తర్వాత ఓ ట్వీట్స్ చేశారు. "శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ప్రశాంతతకోసం ప్రతి భారతీయుడూ యోగా, ధ్యానాన్ని తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకుని.. జీవనశైలిలో మార్పులతో ఆరోగ్యవంతంగా జీవించాలని' ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సందేశాన్నిచ్చారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments