Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత నౌకాదళంలో చేరిన బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ

ఠాగూర్
మంగళవారం, 22 అక్టోబరు 2024 (13:38 IST)
అణు శక్తిని పెంపొందించుకునే విషయంలో భారత్‌ మరో అడుగు ముందుకు వేసింది. విశాఖ తీరంలో నౌకాదళం 4వ అణు సామర్థ్యంతో కూడిన దేశ తొలి బాలిస్టిక్‌ క్షిపణి వ్యవస్థ కలిగిన జలాంతర్గామి (ఎస్‌ఎస్‌బీఎన్‌)ని ఆవిష్కరించినట్లు సమాచారం. విశాఖపట్టణంలోని షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. దామగుండంలో వీఎల్‌ఫ్‌ రాడార్‌ స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన మరుసటి రోజే ఈ కార్యక్రమం జరిగినట్లు కథనాలు వెలువడ్డాయి. 
 
ఈ యేడాది ఆగస్టు నెలలో ఎస్‌ఎస్‌బీఎన్‌ అరిఘాత్‌ను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ నౌకాదళానికి అందజేసి జాతికి అంకితం చేసిన విషయం తెల్సిందే. వచ్చే యేడాదికి ఈ శ్రేణిలో మూడో సబ్‌మెరైన్‌ ఐఎన్‌ఎస్‌ అరిధమాన్‌ను సిద్ధం చేయనున్నట్లు నేవీ అధికారులు పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో శత్రువులను ఎదుర్కోవడంలో జలాంతర్గాములు మెరుగైన పాత్ర పోషిస్తాయని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments