Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంటలపై చిన్నారిని తలకిందులుగా వేలాడతీసిన భూతవైద్యుడు!!

ఠాగూర్
ఆదివారం, 16 మార్చి 2025 (09:42 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణ సంఘటన ఒకటి వెలుగు చూసింది. అనారోగ్యానికి గురైన ఓ చిన్నారికి చికిత్స పేరుతో ఒక భూతవైద్యుడు చికిత్స పేరుతో తలకిందులుగా వేలడాతీశాడు. ఈ దారుణం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కొలారస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 
 
ఈ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం తమ ఆరు నెలల బిడ్డకు అనారోగ్యంగా ఉండటంతో చికిత్స నిమిత్తం స్థానికంగా ఉండే థాకడ్ అనే భూతవైద్యుడు వద్దకు తీసుకెళ్లారు. ఆ చిన్నారిపై చెడు నీడ ఉందని భయపెట్టిన రఘువీర్ భూతవైద్యం ప్రారంభించాడు. 
 
తన చికిత్సలో భాగంగా, మంటలపై చిన్నారిని తలకిందులుగా వేలాడతీశాడు. తమ చిన్నారికి ఆరోగ్యం బాగవుతుందనే ఉద్దేశ్యంతో ఆ తల్లిదండ్రులు ఆమె ఏడుపును భరించారు. పాప ఎంతకూ ఏడు ఆపకపోవడంతో సమీపంలోని ఆస్పత్రికి చరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆ చిన్నారి కళ్ళు దెబ్బతిన్నాయని శివపురి జిల్లా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments