Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం రాత్రి తెల్లటి దుప్పటిపై రక్తపు మరకలు లేవనీ... కోడలి కన్యత్వంపై సందేహం... ఎక్కడ?

ఠాగూర్
సోమవారం, 20 జనవరి 2025 (22:32 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో ఓ దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. శోభనం రాత్రి తెల్లటి దుప్పటిపై రక్తపు మరకలు లేవని కోడలి కన్యత్వంపై అత్తమామలు సందేహం వ్యక్తం చేస్తూ, పలు ప్రశ్నలు సంధించారు. కోడలు చెప్పిన సమాధానానికి అత్తకు అనుమానం తీరలేదు. దీంతో కోడలి పక్కింటి అమ్మాయికి ఫోన్ చేసి వాకబు చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గత నెల 12వ తేదీన భోపాల్‌కు చెందిన ఒక యువకుడు ఇండోర్‌కు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి తంతు ముగిన తర్వాత శోభనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, శోభనం రాత్రి బెడ్ మంచంపై పరిచిన తెల్లటి దుప్పటిపై ఎర్రటి రక్తపు మరకలు లేవని కోడలి కన్యత్వాన్ని అత్తమామలు శంకించారు. బాధితురాలి భర్త కూడా అమ్మనాన్నలకు వంతపాడాడు. అంతేనా, వధువు పొరుగింటి యువతికి ఫోన్ చేసి.. దుప్పటిపై రక్తపు మరకలు ఎదుకు లేవని ప్రశ్నించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం