Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం రాత్రి తెల్లటి దుప్పటిపై రక్తపు మరకలు లేవనీ... కోడలి కన్యత్వంపై సందేహం... ఎక్కడ?

ఠాగూర్
సోమవారం, 20 జనవరి 2025 (22:32 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో ఓ దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. శోభనం రాత్రి తెల్లటి దుప్పటిపై రక్తపు మరకలు లేవని కోడలి కన్యత్వంపై అత్తమామలు సందేహం వ్యక్తం చేస్తూ, పలు ప్రశ్నలు సంధించారు. కోడలు చెప్పిన సమాధానానికి అత్తకు అనుమానం తీరలేదు. దీంతో కోడలి పక్కింటి అమ్మాయికి ఫోన్ చేసి వాకబు చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గత నెల 12వ తేదీన భోపాల్‌కు చెందిన ఒక యువకుడు ఇండోర్‌కు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి తంతు ముగిన తర్వాత శోభనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, శోభనం రాత్రి బెడ్ మంచంపై పరిచిన తెల్లటి దుప్పటిపై ఎర్రటి రక్తపు మరకలు లేవని కోడలి కన్యత్వాన్ని అత్తమామలు శంకించారు. బాధితురాలి భర్త కూడా అమ్మనాన్నలకు వంతపాడాడు. అంతేనా, వధువు పొరుగింటి యువతికి ఫోన్ చేసి.. దుప్పటిపై రక్తపు మరకలు ఎదుకు లేవని ప్రశ్నించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరినా? ఫ్యాక్ట్ చెక్

ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ జంటగా కొత్త చిత్రం

ఒకరోజు ముందుగానే నవ్వులు పంచనున్న 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం

చిరంజీవికి బ్రిటన్ పౌరసత్వం : వార్తల్లో నిజం లేదని స్పష్టీకరణ

హీరోయిన్లకు వయసు పెరిగితే ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు : జ్యోతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

తర్వాతి కథనం