Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం రాత్రి తెల్లటి దుప్పటిపై రక్తపు మరకలు లేవనీ... కోడలి కన్యత్వంపై సందేహం... ఎక్కడ?

ఠాగూర్
సోమవారం, 20 జనవరి 2025 (22:32 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో ఓ దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. శోభనం రాత్రి తెల్లటి దుప్పటిపై రక్తపు మరకలు లేవని కోడలి కన్యత్వంపై అత్తమామలు సందేహం వ్యక్తం చేస్తూ, పలు ప్రశ్నలు సంధించారు. కోడలు చెప్పిన సమాధానానికి అత్తకు అనుమానం తీరలేదు. దీంతో కోడలి పక్కింటి అమ్మాయికి ఫోన్ చేసి వాకబు చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గత నెల 12వ తేదీన భోపాల్‌కు చెందిన ఒక యువకుడు ఇండోర్‌కు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి తంతు ముగిన తర్వాత శోభనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, శోభనం రాత్రి బెడ్ మంచంపై పరిచిన తెల్లటి దుప్పటిపై ఎర్రటి రక్తపు మరకలు లేవని కోడలి కన్యత్వాన్ని అత్తమామలు శంకించారు. బాధితురాలి భర్త కూడా అమ్మనాన్నలకు వంతపాడాడు. అంతేనా, వధువు పొరుగింటి యువతికి ఫోన్ చేసి.. దుప్పటిపై రక్తపు మరకలు ఎదుకు లేవని ప్రశ్నించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం